జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు నంద్యాల పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ సూపరిండెంట్ అప్పలస్వామి తెలిపారు.

5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకు మాండేటరీ,బయోమెట్రిక్,అప్డేట్స్ కూడా చేయబడునని తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Leave a Reply