పక్షవాతంతో మంచానికే పరిమితమైన రామయ్య అనే వృద్ధునికి చక్రాల కుర్చీ అవసరం వున్నదని తెలపడంతో,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున అతని సోదరుడు లక్ష్మయ్య గురుస్వామికి చక్రాల కుర్చీ అందచేశారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.పీ.వి. రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ ...

నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు బుధవారం వరల్డ్ కాఫీ డేను సంఘం అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు. కాఫీ పానీయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితంలో ఒక భాగమైందని రమణయ్య తెలిపారు.కాఫీ కేవలం పానీయమే కాక, అనేక దేశాల్లో అది ఉపాధి అవకాశాలను కల్పించే ముఖ్యమైన పంట ...

భాషోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని సంస్థ నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య పేర్కొన్నారు. నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ హోమ్ లో ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన భాషోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.అలాగే జిల్లా ,రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన భాషోపాధ్యాయులను అభినందించి సత్కరించారు.అతిథులుగా నంద్యాల ...

నంద్యాల పట్టణంలో టేక్కే భరతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు మంగళవారం యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలను యోగ గురువు దామోదర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగ చైతన్య కేంద్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ వేడుకలు యోగ సాధకులకు,ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించాయి. రాపర్తి ...

నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో వైభవోపేతంగా లక్ష్మీ గణపతి సరస్వతి హోమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఆధ్వర్యంలో హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గురు ...

అమరావతి, సెప్టెంబర్ 29 :* మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈలోపుగానే రాష్ట్రంలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని చెరువులను అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాలు ...

సోమవారం ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ఇండస్ హార్ట్ ఆసుపత్రి, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో “గుండ రక్షణ కోసం నడక” ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని నడక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మితాహారం, తగినంత వ్యాయామం, పొగ తాగడం వంటి ఇతరులవాట్లకు ...

నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహణలో సోమవారం సంఘం కార్యాలయంలో ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకుని, 20 మంది దివ్యాంగులకు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్ సౌజన్యంతో పదిహేను వేల రూపాయల విలువచేసే నెల వారి మందుల పంపిణీ చేశారు. నంద్యాల ...