Nellore – రూ.7 కోట్లతో వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటెయినర్ షాపులను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం • వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.• 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపుల ఏర్పాటు • ఒక్కో కంటెయినర్‌లో 4 షాపులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం• మహిళలు, ...

గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ...

అమరావతి, సెప్టెంబర్ 29 :* మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈలోపుగానే రాష్ట్రంలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని చెరువులను అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాలు ...