NANDYAL Oct 15:-మాజీ రాష్ట్రపతి డా”ఎ పి.జె.అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నంద్యాల పట్టణంలోని రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల కాన్ఫరెన్స్ హాలులో డా”గురు ప్రసాద్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అతిథులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పగుచ్చాలతో నివాలులర్పించారు.ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న బలపనూరు ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు ...
AP Oct 15: ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలు అందించిన సేవలు ప్రజా సంతృప్త స్థాయిపై సమీక్షించిన ముఖ్యమంత్రి సమీక్షకు హాజరైన సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్ శాఖల అధికారులు జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ది తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు ...
నంద్యాల, అక్టోబర్ 14:-ఈ నెల 16వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా శ్రీశైలం వైపు వెళ్లే రహదారులపై తాత్కాలిక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షెరాన్ లు తెలిపారు ...
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మంగళవారం NSS ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. విద్యార్థులు తమ బ్లడ్ గ్రూపును తెలుసుకోవడం ఆరోగ్య దృష్ట్యా ముఖ్యమని,భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.శైలజా రాణి,NSS ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు విజయానంద్,రామలింగారెడ్డి పాల్గొన్నారు ...
బేడ బుడగ జంగం కమ్యూనిటీకి మళ్లీ (SC) హోదా కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగిందని, తాను కూడా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దృష్టికీ రెండు సార్లు తీసుకెళ్ళానని, మన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దృష్టికి ...
NANDYAL Oct13:-నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.సాయంత్రం స్వామివారికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా,ప్రతి సోమవారం స్వామి వారికి పల్లకి సేవను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.చలం బాబు,అర్చకులు ప్రవీణ్ స్వామి, ...
ఇంటాక్ నంద్యాల చాప్టర్ ఆధ్వర్యంలో కళలు, సంస్కృతి చారిత్రక కట్టడాల పరిరక్షణ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ సదస్సు సోమవారం గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రారంభమైంది.ఇంటాక్ సంస్థ నంద్యాల చాప్టర్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా ...
నంద్యాల, అక్టోబర్ 13: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, ...
ఢిల్లీలో మోదీ-చంద్రబాబు భేటీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక చర్చలు ఢిల్లీ, అక్టోబర్ 13, 2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, మరియు రాబోయే కార్యక్రమాలపై కీలక చర్చలు జరిగాయి. ...
విజయవాడ, అక్టోబర్ 13: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్ సేఫ్టీ ఏడీజీ కృపానంద త్రిపాఠి (ఐపిఎస్), డీఐజీ విజయరావు (ఐపిఎస్), మల్లికా గార్గ్ (ఐపిఎస్ – టెక్నికల్ సర్వీసెస్)తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలులో ...