సీఎం నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్య మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ బుధవారం నంద్యాల 24 వ వార్డు టిడిపి ఇంచార్జ్ సాయిరామ్ రాయల్ , జ్యోతి రాయల్ గార్లు సాయిబాబా నగర్ నందు ఏర్పాటుచేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ...

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం నంద్యాల మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సభ్యులు,నంద్యాల కు చెందిన సీనియర్ దంత వైద్యులు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖ అధ్యక్షులు డాక్టర్ కిశోర్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.30 సంవత్సరాలుగా దంతవైద్య సేవలను అందిస్తున్నారని వారు తెలిపారు.క్లబ్ అధ్యక్షులు శ్రీ కేశవ మూర్తి,ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,శేషఫణి శర్మ,మహబూబ్ ...

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన నంద్యాల వాసి పారా ఒలంపియన్ అర్షద్ షేక్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అభినందించారు.నంద్యాల కలెక్టరేట్ నందు డిఎస్డివో ఆధ్వర్యంలో పారా ఒలంపియన్ అర్షద్ షేక్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన అర్షద్ షేక్.. ...

నంద్యాల టౌన్ 36 వ వార్డులో టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ,రామకృష్ణ స్కూల్ వీధిలోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు ...

జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జులై 1 వ తేదీన తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ హరితల నిర్వహణలో డాక్టర్ అనిల్ కుమార్ తండ్రి దివంగత డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం రెండు రోజుల ఉచిత వైద్య శిబిరం మంగళవారం రాష్ట్ర న్యాయ,మైనారిటీ ...

నంద్యాల జిల్లా  సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా మంగళవారం విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ,సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు.నంద్యాల జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ ...

ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 9 గంటల కు ది గెలివిస్ విద్యాలయ పాఠశాల లో నంద్యాల జిల్లా స్థాయి 15 సంవత్సరముల లోపు బాల బాలికలకు వేరు ...

నంద్యాల పట్టణం రోజకుంట వీధి లోని శ్రీవేంకటేశ్వర కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 20వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ తాళ్ళపాక స్వామీజీ చే సంకీర్తన,ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు,జయశ్రీ ఈవెంట్స్ చద్రిక రవికుమార్ లు తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ,తాళ్ళపాక అన్నమాచార్యుల 12వ తరం వారని తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ ...

స్టేట్ ప్రాజక్టు డైరెక్టర్, అమరావతి వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా నంద్యాల జిల్లా యందు పనిచేయుచున్న భోధన మరియు భోధనేతర సిబ్బంది అనగా కె.జి.బి.వి, ఐ.ఈ.అర్.పి, పి.టి.ఐ, సి.ఆర్.యం.టి మండల పరిధి ఆకౌంట్స్ సైట్ ఇంజనీర్స్: యం.ఐ.స్. కో-ఆర్డినేటర్స్, డేటా ఎంట్ర ఆపరేటర్స్, మెసెంజెర్స్, ఆఫీస్ సబార్డినేటర్స్ వారి అభ్యర్ధన బదిలీలు (రెక్వెస్టు ...

నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి ముఖ్యఅతిథిగా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్,రిటైర్డ్ నీటిపారుదల శాఖ డి ఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చి లో ...