• సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష• రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సమీక్షలో చర్చ • హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు• 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా రూ.3320 కోట్ల ...
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ క్యాంపైన్ కాంపిటిషన్లో గెలుపొందిన విద్యార్థులను కలిసిన ముఖ్యమంత్రి విజేతలకు సర్టిఫికెట్లు అందచేసిన సీఎం అమరావతి, అక్టోబర్ 17: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ...
రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. రూ. 9449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ. రూ. 1704 కోట్ల విలువైన ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిర్ణయంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రయోజనం ఆత్మ నిర్భర భారత్ తో దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు మోదీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన ...
NANDYAL Oct 16:-రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ ఎల్ టి ఏ) ఆధ్వర్యంలో గురువారం నంద్యాల ఎన్జీవో హోంలో పలు విద్యారంగ సమస్యలపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమంలోఎస్ ఎల్ టి ఏ జిల్లా అధ్యక్షులు కన్నయ్య మాట్లాడుతూ జూన్ నెలలో బదిలీ అయిన హిందీ భాషోపాధ్యాయులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు ...
తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వహణతో పాటు విద్య, సామాజిక సేవా రంగాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నంద్యాల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు అన్నెం శ్రీనివాస రెడ్డిని దంత వైద్యుల సంఘం గురువారం ఘనంగా సత్కరించింది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్” నిర్వాహకులు డాక్టర్ గురు ప్రసాద్, డాక్టర్ సుజాత నేతృత్వంలో నిర్వహించిన హాస్పిటల్ 17వ ...
NANDYAL; Oct 16:- గురువారం ప్రపంచ అనస్తీషియా దినోత్సవం పురస్కరించుకుని, స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులు డాక్టర్ రవి కృష్ణ ను జిల్లా బాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య, హుస్సేన్ మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవ్వారి శేష ...
NANDYAL Oct 16:- గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్.ఆర్.బి.సి. కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాలల కేంద్రానికి, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే ...
NANDYAL Oct 15:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల PSC & KVSC స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 20 నుంచి పైతాన్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు ఉచిత శిక్షణ కార్యక్రమం మొదలవుతాయని కళాశాల ప్రిన్సిపల్ శశికళ గారు తెలియజేశారు. పైతాన్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్ ...
సహచర మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి , కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చ ప్రతి శాఖ అధికారులు, కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచనలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని ...