:అమ‌రావ‌తి 07-10-2025: ప‌ట్ట‌ణాల్లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు…ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ది ప‌నులు స‌కాలంలో పూర్త‌య్యేలా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు చొర‌వ తీసుకోవాల‌ని సూచించారు..మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు,ఇంజినీర్ల‌తో ఆ శాఖ డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో మూడు రోజుల పాటు వ‌ర్క్ షాప్ జ‌రుగుతుంది…ఈ వ‌ర్క్ షాప్ న‌కు మంత్రి నారాయ‌ణ హాజ‌ర‌య్యారు ...