నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నందు మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.యన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి కేవలం ఆదికవి మాత్రమే కాకుండా సమాజానికి సన్మార్గదర్శకుడని, ఆయన బోధనలు నేటికీ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ...