నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శనివారం జాతీయ కళాకారుల దినోత్సవాన్ని సంఘం అధ్యక్షుడు MPV రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నంద్యాలకు చెందిన కళాకారుడు శివరామి రెడ్డిని ఘనంగా సన్మానించారు.శివరామిరెడ్డి గత 40 సంవత్సరాలుగా దేశ,విదేశాల్లో ఎన్నో నాటకాల్లో నటించారని,గేమ్ చెంజర్ సినిమాలో నటించారని తెలిపారు. సందర్భంగా కళాకారుడు శివరామి రెడ్డిని సన్మానించుకోవడం గర్వంగా ఉందని MPV రమణయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివరామిరెడ్డి MPV రమణయ్య, తోట శ్రీను,రామయ్య,మధు పాల్గొన్నారు
Arattai