ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు ఒంగోలు పట్టణంలో లార్డ్ కృష్ణ బాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో యూనిక్స్ సన్ రైజ్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.అండర్ 13 బ్యాట్మెంటన్ పోటీల్లో నంద్యాల పట్టణంలోని రోటరీ పబ్లిక్ స్కూల్ కు చెందిన రిహాన్ అనే విద్యార్థి ప్రతిభ కనపరిచి రన్నర్ గా నిలిచాడు.

రాష్ట్రస్థాయిలో పతకం సాధించిన రిహాన్ కు రోటరీ పాఠశాల కరస్పాండెంట్ డి.వి.సుబ్బయ్య వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, బంధుమిత్రులు రిహాన్ కు అభినందనలు తెలిపారు
Arattai