నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు గల జగన్ అర్థో హాస్పిటల్ నందు ఈనెల 19వ తేది ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గుండె మరియు నరాల ఉచిత వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు Dr.కిరణ్ కుమార్ రెడ్డి,Dr.సౌమ్యరెడ్డి లు తెలిపారు.PRTU నంద్యాల ...
శనివారం ప్రపంచ బాలికా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, మహానంది మార్గంలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ బాలికల చాత్రాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీస్ చైర్మన్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో 50 ...
Ap – కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొంటున్న కాకినాడ జిల్లా యంత్రాంగం. ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ ...
Nellore – రూ.7 కోట్లతో వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటెయినర్ షాపులను వర్చువల్గా ప్రారంభించిన సీఎం • వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.• 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపుల ఏర్పాటు • ఒక్కో కంటెయినర్లో 4 షాపులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం• మహిళలు, ...
నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్ల బత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ మాట్లాడుతూ ప్రజా ...
Nandyal -నంద్యాల సబ్ డివిజన్ నందు రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించిన వారిపై ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని Nandyal ASP గారు హెచ్చరించారు. ప్రమాదాలకు ...
నంద్యాల పట్టణ శివారులోని చాబోలు గ్రామం నుండి చింతకుంట్ల రస్తాలో ఉన్న పొలాలకు శుక్రవారం మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు చాబోలు గ్రామ టిడిపి నాయకులు డోజర్ సహాయంతో రస్తాను ఏర్పాటు చేశారు. పొలాల మధ్య దారిని ఏర్పాటు చేసినందుకు మంత్రి ఫరూక్ కు పరిసర ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్,ధనుంజయ,భోగేశ్వర్ రెడ్డి,కాంట్రాక్టర్ ...
నంద్యాల, అక్టోబర్ 10:-భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రానికి విచ్చేయనున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా, ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ...
ప్రధాని మోడీతో పాటు సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రి లోకేష్ హాజరు జిఎస్ టి సేవింగ్స్ పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు ఏర్పాట్ల పై ఉన్నతస్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష అమరావతి: ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం ...
10-10-2025 అమరావతి : రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ . హాజరైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ...