NANDI NEWS April 17 :- నంద్యాల పట్టణం,భీమవరం రోడ్డులోని,అరుంధతి నగర్ వెలసిన శ్రీ నాగ వారాహి శక్తి పీఠం నందు శుక్రవారం వైశాఖ మాస అమావాస్య సందర్భంగ శ్రీ వారాహి అమ్మవారికి పంచామృత అభిషేకము,సుగంధ ద్రవ్యాలతో అభిషేకము నిర్వహించారు.
ప్రతి నెల అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివ నాగనంద స్వామి తెలిపారు.వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణిగా,రక్షణ, ఐశ్వర్యం మరియు ఆపదల నివారణకు ప్రసిద్ధి అన్నారు.
Arattai