వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శనలో పాల్గొననున్న మంత్రి దుర్గేష్
30 మంది విదేశీ ప్రతినిధులతో చర్చలు జరపనున్న మంత్రి దుర్గేష్
NANDYAL Oct 31 :- రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విదేశీ పర్యటన ఉంటుంది:మంత్రి కందుల దుర్గేష్
- డబ్ల్యూటీఎం వేదికగా ఏపీ స్టాల్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పిస్తాం:మంత్రి కందుల దుర్గేష్
- లండన్ పర్యటనలో భాగంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో అధ్యయనం చేస్తాం:మంత్రి కందుల దుర్గేష్
- ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటాం:మంత్రి కందుల దుర్గేష్
- ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు కృషి చేస్తాను:మంత్రి కందుల దుర్గేష్
- ఏపీ పర్యాటక రంగాన్ని విశ్వవ్యాప్తం చేయడం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది:మంత్రి కందుల దుర్గేష్
- తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని భావిస్తున్నాం:మంత్రి కందుల దుర్గేష్
Arattai