NANDYAL Jan30:- [7:02 pm, 30/01/2026] Vasu Kutty: (PhD)
[7:08 pm, 30/01/2026] Vasu Kutty: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న శైలజారాణి యోగివేమన విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు.Wild ornamental plants nallamala అనే అంశంపై ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందినట్టు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శశికళ మాట్లాడుతూ, శైలజ రాణి నల్లమల ఫారెస్టులో అరుదుగా లభించే దాదాపు 420 ఆర్నమెంట్ జాతి మొక్కలను సేకరించి వాటిపై అతి తక్కువ సమయంలో పరిశోధన చేసిందని తెలిపారు.ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన వృక్షశాస్త్ర అధ్యాపకురాలు శైలజ రాణి నీ కళాశాల మున్సిపల్ అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ కన్వీనర్ వెంకటేశ్వర్లు పార్వతి అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
Arattai