నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆదివారం నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవ సంఘము నూతన కమిటీని ఎన్నుకున్నారు.నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా గురు ప్రసాద్ ఆచారి,అధ్యక్షులుగా సూర్యప్రకాష్ ఆచారి,ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ ఆచారి,ప్రధాన కార్యదర్శిగా సుబ్బాచారి, కోశాధికారిగా వీరభద్రాచారి, మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ ...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4 జారీ చేశారు. ఈ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయస్థాయిలో రాణించిన వారికి  ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఈ సందర్భంగా జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ...

నంద్యాల జిల్లా  సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా మంగళవారం విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ,సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు.నంద్యాల జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ ...

ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 9 గంటల కు ది గెలివిస్ విద్యాలయ పాఠశాల లో నంద్యాల జిల్లా స్థాయి 15 సంవత్సరముల లోపు బాల బాలికలకు వేరు ...

నంద్యాల పట్టణం రోజకుంట వీధి లోని శ్రీవేంకటేశ్వర కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 20వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ తాళ్ళపాక స్వామీజీ చే సంకీర్తన,ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు,జయశ్రీ ఈవెంట్స్ చద్రిక రవికుమార్ లు తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ,తాళ్ళపాక అన్నమాచార్యుల 12వ తరం వారని తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ ...

స్టేట్ ప్రాజక్టు డైరెక్టర్, అమరావతి వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా నంద్యాల జిల్లా యందు పనిచేయుచున్న భోధన మరియు భోధనేతర సిబ్బంది అనగా కె.జి.బి.వి, ఐ.ఈ.అర్.పి, పి.టి.ఐ, సి.ఆర్.యం.టి మండల పరిధి ఆకౌంట్స్ సైట్ ఇంజనీర్స్: యం.ఐ.స్. కో-ఆర్డినేటర్స్, డేటా ఎంట్ర ఆపరేటర్స్, మెసెంజెర్స్, ఆఫీస్ సబార్డినేటర్స్ వారి అభ్యర్ధన బదిలీలు (రెక్వెస్టు ...

నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి ముఖ్యఅతిథిగా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్,రిటైర్డ్ నీటిపారుదల శాఖ డి ఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చి లో ...

నంద్యాల పట్టణం,హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమ్మ స్పటికలింగేశ్వరలయం నందు బుధవారం జేష్ట మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం లోకకళ్యాణార్థం, ఏరువాక పౌర్ణమి సందర్భంగా ...

– ఫీచర్లు, మైలేజ్ చూస్తే కొనేయడమే బెటర్ బ్రదర్..!! వెబ్ డెస్క్ (ప్రజాక్షేత్రం):మోటార్స్ నుంచి వచ్చిన కార్లలో ఐ20 చాలా ఫేమస్ మోడల్ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఇప్పటికే పదికి పైగా వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ మోడల్ మోడల్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా ఐ20 సివిటి మోడల్ ...