శ్రీశైలంలో అభిషేకాలు రద్దు,విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనం శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కార్తిక మాసంలో రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్లు, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లు రద్దు చేసినట్లు తెలిపారు. ...

రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్ పీపీపీ విధానంలో నిర్వహణ. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ▪️పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట.▪️విజయనగరం జిల్లా ఎస్. కోట.▪️పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.▪️బాపట్ల జిల్లా ...

“మీ డబ్బు – మీ హక్కు” పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా NANDYAL Oct 22:- “మీ డబ్బు – మీ హక్కు” అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ...

ప్రతి విద్యార్థి తప్పక అపార్ ఐడి కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, అక్టోబర్ 22:- జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల అపార్ ఐడి (Automated Permanent Academic Account Registry) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి సంబంధిత విద్యా అధికారులను ఆదేశించారు. బుధవారం ...

జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధేశాల మేరకు భారత ప్రభుత్వము యువజన సర్వీసు, క్రీడాల శాఖ 2025 సంవత్సరమునకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలకు సంబంధించి అర్హులైన ...

నంద్యాల-ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ నూతన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్ నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శ్రీ కేదారేశ్వరి సమేత శ్రీ ప్రథమ నందిశ్వరు స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అంగరంగ ...