🔥 – Web Story

రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్

పీపీపీ విధానంలో నిర్వహణ. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ▪️పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట.▪️విజయనగరం జిల్లా ఎస్. కోట.▪️పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.▪️బాపట్ల జిల్లా అద్దంకి.▪️నంద్యాల జిల్లా సున్నిపెంట.▪️చిత్తూరు జిల్లా పీలేరు.▪️శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి […]

పీపీపీ విధానంలో నిర్వహణ.

ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ▪️పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట.▪️విజయనగరం జిల్లా…

Key Takeaways

Thanks for reading! This story was automatically generated from our detailed article. Visit our website for more in-depth content and reviews.

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.