AMARAVATHI గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పని తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షా సమావేశం.
రూ.16 వేల 846 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మంజూరు, తదితర అంశాలపై సమీక్షా సమావేశం
హైఫర్ ఇంటర్నేషనల్, వాసన్, కాల్గుడి, బ్రెడ్స్ సంస్థల ద్వారా వంద రైతు ఉత్పత్తి సంస్థలు బలోపేతం చేసే అంశంపై చర్చ

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించిన మంత్రి
రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు వాసన్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలపై చర్చ
2025-26 ఆర్ధిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘ సభ్యులను మహిళా వ్యవస్తాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, కొత్త సంస్థల ఏర్పాటుపై సమీక్ష

ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 578.08 కోట్లతో,39 వేల 371 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులను వ్యాపార సేవా, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయం
మిగిలిన లక్ష్యాలను వచ్చే ఏడాది మార్చిలోగా సాధించాలని అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశా నిర్దేశం
బ్యాంకుల ద్వారా ఈ ఆర్ధిక ఏడాదిలో ఇప్పటి వరకు రూ.16,846 కోట్ల రుణాలు ఇవ్వగా, మార్చి 2026 లోగా రూ. 32 వేల 322 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
సమావేశంలో పాల్గొన్న సెర్ప్ సిఇఓ వాకాటి కరుణ, డిప్యూటీ సిఇఓ శ్రీరాములు నాయుడు, స్త్రీనిధి ఎండి హరిప్రసాద్ తదితర అధికారులు
Arattai