NANDYAL Apri:13 :- ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కు నంద్యాల జిల్లా నుండి ఏడు మంది దివ్యాంగ విద్యార్థులు సోమవారం తెల్లవారుజామున బయలుదేరినట్లు IE కోఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి, ALESO ప్రసన్నకుమార్ లు తెలిపారు.

వీరు రేపు ఉదయం మంత్రి నారా లోకేషన్ కలిసి,15వ తేదీన ఖాట్మండుకు బయల్దేరుతారని తెలిపారు.వీరు ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేస్తారని వారు తెలిపారు.జిల్లాలోని ప్రముఖులు వారికి అభినందనలు తెలిపారు

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కు రాష్ట్రం నుండి 21 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో నంద్యాల జిల్లా నుండి 7మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం
Arattai