NANDYAL July17:- నంద్యాలలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు.పాణ్యంకు చెందిన ఎల్లమ్మ అనే మహిళకు ప్రభుత్వం స్థలం కేటాయించిన,ఇంతవరకు స్థలం చూపించలేదని ఫిర్యాదు చేసింది.

అలాగే నంద్యాల పట్టణంలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.జిల్లా కన్వీనర్ కశెట్టి చంద్రశేఖర్, రవీంద్ర కుమార్, నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు
Arattai