NANDYAL April08:- నంద్యాల పట్టణం భారత మాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు ఏప్రిల్ 27 తేది నుండి మే 4 వ తేదీ వరకు మరియు మే 6 వ తేదీ నుండి మే 13 వ తేదీ వరకు 8 రోజులపాటు 10-15 సంవత్సరాల వయసు గల విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై రెసిడెన్షియల్ యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు నంద్యాల యోగ కాన్షియస్ నెస్ ట్రస్ట్ సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి తెలిపారు

.ఈ సందర్భంగా దామోదర కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా పిల్లలకు ఏకాగ్రత, క్రమశిక్షణ, వ్యక్తిత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వివరాలకు వాట్సాప్ నెంబర్ 8919771823 కానీ, 7396962838 ను కానీ సంప్రదించాలని కోరారు
Arattai