ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 9 గంటల కు ది గెలివిస్ విద్యాలయ పాఠశాల లో నంద్యాల జిల్లా స్థాయి 15 సంవత్సరముల లోపు బాల బాలికలకు వేరు ...

నంద్యాల పట్టణం రోజకుంట వీధి లోని శ్రీవేంకటేశ్వర కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 20వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ తాళ్ళపాక స్వామీజీ చే సంకీర్తన,ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు,జయశ్రీ ఈవెంట్స్ చద్రిక రవికుమార్ లు తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ,తాళ్ళపాక అన్నమాచార్యుల 12వ తరం వారని తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ ...

స్టేట్ ప్రాజక్టు డైరెక్టర్, అమరావతి వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా నంద్యాల జిల్లా యందు పనిచేయుచున్న భోధన మరియు భోధనేతర సిబ్బంది అనగా కె.జి.బి.వి, ఐ.ఈ.అర్.పి, పి.టి.ఐ, సి.ఆర్.యం.టి మండల పరిధి ఆకౌంట్స్ సైట్ ఇంజనీర్స్: యం.ఐ.స్. కో-ఆర్డినేటర్స్, డేటా ఎంట్ర ఆపరేటర్స్, మెసెంజెర్స్, ఆఫీస్ సబార్డినేటర్స్ వారి అభ్యర్ధన బదిలీలు (రెక్వెస్టు ...

నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి ముఖ్యఅతిథిగా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్,రిటైర్డ్ నీటిపారుదల శాఖ డి ఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చి లో ...

నంద్యాల పట్టణం,హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమ్మ స్పటికలింగేశ్వరలయం నందు బుధవారం జేష్ట మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం లోకకళ్యాణార్థం, ఏరువాక పౌర్ణమి సందర్భంగా ...