NANDYAL April24:- ఈ నెల 25వ తేదీన జరిగే POLYCET-2026 ప్రవేశం పరీక్ష కొరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని,నంద్యాల జిల్లా POLYCET కోఆర్డినటర్ శైలేంద్ర కుమార్ తెలిపారు.జిల్లా మొత్తం 7221 మంది విద్యార్థులు ఈ పరీక్ష కు హాజరు అవుతున్నారని తెలిపారు.విద్యార్థులు వారి పరీక్షా కేంద్రములకు POLYCET హాల్ టికెట్ తీసుకొని పరీక్షా సమయము కన్నా గంట ముందు చేరుకోవాలని తెలిపారు.ఇతర వివరములకు సెల్ 9912377723 సంప్రదించాలన్నారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai