Nellore – రూ.7 కోట్లతో వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటెయినర్ షాపులను వర్చువల్గా ప్రారంభించిన సీఎం • వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.• 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపుల ఏర్పాటు • ఒక్కో కంటెయినర్లో 4 షాపులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం• మహిళలు, ...
నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్ల బత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ మాట్లాడుతూ ప్రజా ...
Nandyal -నంద్యాల సబ్ డివిజన్ నందు రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించిన వారిపై ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని Nandyal ASP గారు హెచ్చరించారు. ప్రమాదాలకు ...
నంద్యాల పట్టణ శివారులోని చాబోలు గ్రామం నుండి చింతకుంట్ల రస్తాలో ఉన్న పొలాలకు శుక్రవారం మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు చాబోలు గ్రామ టిడిపి నాయకులు డోజర్ సహాయంతో రస్తాను ఏర్పాటు చేశారు. పొలాల మధ్య దారిని ఏర్పాటు చేసినందుకు మంత్రి ఫరూక్ కు పరిసర ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్,ధనుంజయ,భోగేశ్వర్ రెడ్డి,కాంట్రాక్టర్ ...
నంద్యాల, అక్టోబర్ 10:-భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రానికి విచ్చేయనున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా, ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ...
ప్రధాని మోడీతో పాటు సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రి లోకేష్ హాజరు జిఎస్ టి సేవింగ్స్ పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు ఏర్పాట్ల పై ఉన్నతస్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష అమరావతి: ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం ...
10-10-2025 అమరావతి : రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ . హాజరైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ...
ప్రజలను పీడీస్తున్న క్యాన్సర్, బోన్ క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యం కలిగించేందుకు యువ వైద్యుల సాహస ప్రయత్నం గొప్పదని, అందులో ఐదు మంది యువ మహిళా కూడా సైకిల్ తొక్కుతూ పాల్గొనడం అభినందనీయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బోన్ ...
నంద్యాల సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలు అందించిన నరాల జయ చంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో మృతికి కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది.ఈ సందర్భంగా కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల సిటీ కేబుల్ కు అనేక సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్ గా ...
అమరావతి, అక్టోబర్ 09 :అంబేద్కర్ గురుకులాలు, ఎస్సి సంక్షేమవసతి గృహాల్లో వాటర్ ఇన్ లైన్ క్లోరినేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్ట్ ప్రతినిధులు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్ ...